అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.
ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలు అందజేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.
addComments
Post a Comment