ఆలపాటి ప్రజాయాత్రకు ఘన స్వాగతం
తెనాలి (ప్రజా అమరావతి);
వైకాపా విముక్త ఆంథ్ర ప్రదేశ్ లక్ష్యంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోమవారం తలపెట్టిన ప్రజాయాత్ర కుసంగంజాగర్ల ముడిలో ఘనంగా స్వాగతం లభించింది. ఆయన గ్రామంలోని వీథుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గత 4.సం॥రాల 9 నెలల్లో చేసిన అరాచక పాలనతో ప్రజలు పడుతున్న ఇక్కట్లు ప్రజలలో తిరుగుతూ గడప గడపకు వివరిస్తూ తమ అథి నేత సంపద సృష్టికర్త ఐన చంద్రబాబుతో రాష్ట్రానికి భవిష్యత్ అని , సమాజంలో యువత కార్మికులు రైతు వ్యాపారుల సమాజంలో ఉన్న అన్నితరగతులు ప్రజలు విసుగెత్తారని, ముఖ్యంగా జగన్ ఇచ్చిన హామీలో క్రమంగా మద్యంనిషేథిస్తానని చివరి సం॥లో 5 Star హోటళ్ తప్ప ఎక్కడా ఉండదన్న ఆ పెద్ద మనిషి మాటఇచ్చి మడం తిప్పాడని అన్నారు.
తొలుత సంగంజాగర్లముడి ఆయన రాగానే తెనాలి పరిసర ప్రాంతాల నుండి వేలాది ప్రజలు తప్పెట్లు తాళాలు బాజా భజంత్రీలతో DJ లతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు ఈ ప్రజాయాత్రలో TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, అనుసరించారు. సంగంజాగర్లమూడి చావవారి పాలెం అంగలకుదురూ లలో యాత్ర సాగింది. రేపు అంగలకుందురు నుండి కొనసాగనననున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసైనికుల వీరమహిళలు , తెలుగు దేశం శ్రేణులతో అనసరించినారు.పలుచోట్ల వైకాపా వారు TDPలో చేరి కండూవా కప్పకొన్నారు.
addComments
Post a Comment