తెనాలి (ప్రజా అమరావతి);
షాపులముందు కాల్వలను శుభ్రం గా ఉంచండి
వ్యాపారాలు చేసకొనే షాపూలమందు మురుగు కాల్వలను శుభ్రంగా ఉంచు కోవాలని తెనాలి ఛైర్మన్ తాడిబోయిన రాథికా రమేష్ అన్నారు, ఆదివారం ఉదయం"చైర్ పర్సన్ గాంధీ చౌక్ నుండి స్వరాజ్ హాల్ వరకు మెయిన్ రోడ్డు మరియు సైడ్ డ్రైన్స్ పరిశీలన చెస్తే కాలువలలో ప్లాస్టిక సంచులు, ఖాళీ వాటర్ బాటిల్స్ తో ప్రవాహానికి అవరోథాలుగా ఉన్నాయి.
మురుగుకాల్వలలో వేస్టేజులను పడకుండా చూడాలని సూచించారు, అనంతరం మునిసిపల్ శానిటేషన్ సిబ్బందితో కాల్వలో పేరుకొన్న సిల్ట్ ను తీయించి మురుగు నీరు సాఫీగా పారేలా చేయించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, తాడిబోయిన రమేష్ ,శానిటరీ ఇన్సెక్టర్ బాజీ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment