ఆగస్టు 3 న పుట్టపర్తికి రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ రాక.
పుట్టపర్తి, ఆగస్టు 2 (ప్రజా అమరావతి): ఆగస్టు 3 న పుట్టపర్తి పట్టణానికి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ కొమినేని శ్రీనివాసరావు వస్తున్నారని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3 వ తేదీన చిత్తూరు జిల్లాలో కుప్పం పట్టణం లోని పలు కార్యక్రమాలలో పాల్గొని. రాత్రికి పుట్టపర్తి ప్రశాంత్ నిలయంలో బస చేస్తారు .4 న ఉదయం 10.30 గంటలకు, కలెక్టరేట్లో సమీక్ష సమావేశానికి హాజరవుతారు.
వ్యవసాయ రంగం - సంస్కరణలు పై
సి. ఆర్.మీడియా అకాడమీ, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం- సంస్కరణలు పై సదస్సు
సమయం: ఉదయం 10.30 గం.
వేదిక: స్పందన హాలు, కలెక్టర్ వారి కార్యాలయం. సమీక్ష అనంతరం అనంతపురంకి బయలుదేరి వెళ్తారు కలెక్టర్ పై ప్రకటనలు తెలిపారు
addComments
Post a Comment