విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్.
అమరావతి, జనవరి 25 (ప్రజా అమరావతి): గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపి అసెంబ్లీ మరియు సెక్రటేరియట్ భవనాలు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. జనవరి 26 గురువారం ఉదయం ఎంతో ఘనంగా జరుగనున్న 74 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంద్రప్రదేశ్ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. ఆంద్రప్రదేశ్ శాసన సభా భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్ లను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది.
addComments
Post a Comment