అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె (ఏపీ క్యాడర్ ఐఏఎస్).
ఆంధ్రప్రదేశ్లో రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్లపై ఇరువురి మధ్య చర్చ.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న సీఎం.
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ పరిశీలనకు వెళ్ళిన గిరిధర్, అక్కడ జరిగిన ఎన్సీసీ పునిత్ సాగర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గిరిధర్ను సన్మానించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
addComments
Post a Comment