ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో అత్యంత దారుణం సంఘటన చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తన ముక్కు పచ్చలారని మూడు సంవత్సరాల కుమారుడిని ప్రియుడు అల్లావల్లి తో కలిసి హతమార్చేందుకు ప్రయత్నించిన తల్లి లక్ష్మీ బాయి.. నోరు మూసి ఊపిరాడకుండా చంపే యత్నం.. పసిబాలుడు కేకలు వేయడంతో ఈ సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు చేరుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడికి స్వల్ప గాయాలు.. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి బాలుడు తల్లిని ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గత కొద్ది కాలం క్రితం భర్త నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్న బాలుడి తల్లి..


Comments