పాత బ్రిడ్జ్ వున్న సమయంలో వర్షాకాలం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోటo జరిగింది.
గుంటూరు, 08 మార్చి, 2025 (ప్రజా అమరావతి):- అరండల్ పేట, డొంక రోడ్ లోని ఆధునీకరించిన మూడు వంతెనల పునర్నిర్మాణం తరువాత ప్రజల రాకపోకలకు వీలుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. శనివారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనిక…