అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు... దర్శన ఏర్పాట్లపై కలెక్టర్ కు ప్రశంసలు.
*అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు... దర్శన ఏర్పాట్లపై కలెక్టర్ కు ప్రశంసలు* విజయవాడ (ప్రజా అమరావతి); దసరా శరన్నవరాత్రుల్లో రెండవ రోజు మంగళవారం శ్రీ గాయత్రి మాతను తెలంగాణ రాష్ట్ర మెదక్ లోక్ సభ సభ్యులు రఘునందన్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.... రాష్ట…