అమరావతి సభ విజయవంతమైనందుకు ప్రజలు సంతోషించారు.
విజయవాడ (ప్రజా అమరావతి); *• అమరావతి సభ విజయవంతమైనందుకు ప్రజలు సంతోషించారు* *• గత పాలకులు అమరావతిని భ్రమరావతి అని ఎద్దేవ చేశారు* *• ప్రధాన మంత్రే స్వయంగా ముఖ్యమంత్రి పనితనానికి కితాబిచ్చారు* *• రాబోయే కాలంలో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూంటింగ్ లకు కేరాఫ్ గా అమరావతి* *• ప్రపంచంలో అమరావతి నెంబర్…
Image
ఉన్నత చదువుతో ఉజ్వల భవిష్యత్తు.
*ఉన్నత చదువుతో ఉజ్వల భవిష్యత్తు * *-ఫజీలతుష్షేక్ అష్రఫ్ ఫైజీ* *- ఘనంగా మదర్సా ఆయిషా సిద్ధిఖీ 12వ వార్షికోత్సవం* మంగళగిరి (ప్రజా అమరావతి): ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఫజీలతుష్షేక్ అష్రఫ్ ఫైజీ హఫిజహుల్లాహ్  అన్నారు. నగరంలోని ఈద్గా  షాదీఖానాలో ఆదివారం  మదర్సా ఆయిషా సిద్ధిఖీ  12వ వార్షిక…
Image
పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం ...
పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం ...  మొదటిసారిగా 20  శాతం ప్రోటీన్ కలిగిన దాణా పంపిణీ  నాణ్యతే ప్రధాన ఉద్దేశ్యంగా పొడి దాణాకు బదులుగా బలపాల దాణా పంపిణీ     అమరావతి (ప్రజా అమరావతి);        ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశుపోషకులను ఆర్ధికంగా ఆదుకోవడానికి మరియు వ…
Image
త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్ మెంట్ సిటీ.
*త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్ మెంట్ సిటీ * *ఈ మేరకు ముంబయిలో జరిగిన వేవ్స్ సమ్మిట్ -2025 లో ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ* *భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్ మెంట్ సిటీ ఏపీకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్* *క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక…
Image
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్స‌వం.
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రూ.58,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్స‌వం · “నేడు ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ వృద్ధిని వేగిరపరుస్తాయి” · “ఈ అమరావతి గడ్డ సంప్రదాయంతో ముడిపడిన ప్రగతికి ప…
Image